ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఎస్‌పీఎస్‌సీ సభ్యుల నియామకంపై హైకోర్టులో విచారణ

ABN, First Publish Date - 2021-11-09T02:27:09+05:30

టీఎస్‌పీఎస్‌సీ సభ్యుల నియామకంపై హైకోర్టులో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: టీఎస్‌పీఎస్‌సీ సభ్యుల నియామకంపై హైకోర్టులో విచారణ జరిగింది. కాకతీయ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ వినాయక్ పిల్‌పై విచారణ జరిగింది. వివరణ ఇవ్వాలని ప్రభుత్వం, ఆరుగురు టీఎస్‌పీఎస్‌సీ సభ్యులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రమావత్ ధన్‌సింగ్, బి.లింగారెడ్డి, టి.సుమిత్ర ఆనంద్, కారెం రవీందర్ రెడ్డి, ఎ.చంద్రశేఖర్ రావు, ఆర్.సత్యానారాయణకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 


Updated Date - 2021-11-09T02:27:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising