ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జూన్‌ 19 నుంచి సింధు మహాకుంభ్‌ మేళా

ABN, First Publish Date - 2021-04-11T08:46:42+05:30

హిమాలయ పరివార్‌ సంస్థ ఆధ్వర్యంలో జూన్‌ 19 నుంచి 27 వరకు లద్దాఖ్‌ (లే్‌హ)లో సింధు మహాకుంభ్‌ మేళా నిర్వహిస్తున్నామని ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.సూర్యప్రకాశ్‌ సింగ్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బర్కత్‌పుర, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): హిమాలయ పరివార్‌ సంస్థ ఆధ్వర్యంలో జూన్‌ 19 నుంచి 27 వరకు లద్దాఖ్‌ (లే్‌హ)లో సింధు మహాకుంభ్‌ మేళా నిర్వహిస్తున్నామని ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.సూర్యప్రకాశ్‌ సింగ్‌ తెలిపారు. మేళాలో భాగంగా సింధు నది దర్శనం, సింధు ఘాట్‌ పూజ, సింధు ఉత్సవ మేళా, లేక్‌ దర్శనం, యోగా ఉత్సవాలు ఉంటాయని చెప్పారు. మేళాలో పాల్గొనేవారు మే 15వ తేదీలోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. పూర్తి వివరాలకు 9642827565 ఫోన్‌ నెంబర్‌లో సంప్రదించాలని ఆయన కోరారు. 

Updated Date - 2021-04-11T08:46:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising