ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘టీఆర్ఎస్ నేతలు ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు’

ABN, First Publish Date - 2021-09-29T22:05:15+05:30

‘టీఆర్ఎస్ నేతలు ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు’

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: హుజురాబాద్ ఉప ఎన్నిక పారదర్శకంగా నిర్వహించాలని బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి విజ్ఞప్తి చేశారు. హుజురాబాద్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ అక్రమాలకు పాల్పడుతోందని ఫిర్యాదు చేశారు. హుజురాబాద్‌లో టీఆర్ఎస్ నేతలు ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. హుజురాబాద్ లో ఉన్న  టీఆర్ఎస్ హోర్డింగ్స్ ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ బస్సుల పై రాష్ట్ర ప్రభుత్వ ప్రచార పోస్టర్లను తొలగించాలని కోరామన్నారు. హుజురాబాద్ లో పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. టీఆర్ఎస్ నిర్వహించే కుల సంఘాల సమావేశాలను సైతం పోలీసులే నిర్వహిస్తున్నారని వ్యాఖ్యానించారు. 


Updated Date - 2021-09-29T22:05:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising