ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హస్తినాపురంలో వైద్యం వికటించి రోగి మృతి

ABN, First Publish Date - 2021-04-09T20:58:11+05:30

హస్తినాపురంలోని నవీన హాస్పిటల్‌లో దారుణం జరిగింది. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: హస్తినాపురంలోని నవీన హాస్పిటల్‌లో దారుణం జరిగింది. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా వైద్యం వికటించి బాలు అనే వ్యక్తి మృతి చెందాడు. తీవ్ర తలనొప్పితో నవీన హాస్పిటల్‌‌కు బాలు వచ్చాడు. బాలు తలలో బ్లడ్ క్లాట్ అయిందని చెప్పి వైద్యులు ఆపరేషన్ చేశారు.  అయితే ఆపరేషన్ జరిగిన కొద్ది సేపటికే బాలు మృతి చెందాడు. ఆసుపత్రి ఖర్చుల కింద 2 లక్షల రూపాయలు బిల్ కడితేనే మృతదేహాన్ని ఇస్తామని  బాలు కుటుంబసభ్యలకు హాస్పిటల్ సిబ్బంది చెప్పారు. దీంతో మృతుడి బంధువులు  హాస్పిటల్ ఎదుట ఆందోళన చేశారు. 

Updated Date - 2021-04-09T20:58:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising