ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షర్మిల ‘ప్రజా ప్రస్థానం‘ దిగ్విజయానికి నేడు చిలుకూరు పాదయాత్ర

ABN, First Publish Date - 2021-10-17T09:25:26+05:30

20న చేవెళ్ల నుంచి వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టనున్న ప్రజాప్రస్థానం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఆ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి ఆదివారం లోటస్‌ పాండ్‌ నుంచి చిలుకూరు బాలాజీ దేవాలయం వరకు పాదయాత్ర చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): 20న చేవెళ్ల నుంచి వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టనున్న ప్రజాప్రస్థానం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఆ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి ఆదివారం లోటస్‌ పాండ్‌ నుంచి చిలుకూరు బాలాజీ దేవాలయం వరకు పాదయాత్ర చేస్తున్నారు. ఉదయం 8గంటలకు ప్రారంభమయ్యే ఈ పాదయాత్రలో పార్టీ ముఖ్యనేతలు పాల్గొంటారని సమాచారం. 

Updated Date - 2021-10-17T09:25:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising