ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజల ప్రాణాలను సీఎం కేసీఆర్ గాలికొదిలేశారు: Sharmila

ABN, First Publish Date - 2021-10-10T17:28:16+05:30

తెలంగాణ లో 108 వాహనాలపై సర్కార్ పర్యవేక్షణ లేదని వైఎస్‌ఆర్‌టీపీ అధినేత వైఎస్ షర్మిల అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ లో 108 వాహనాలపై సర్కార్ పర్యవేక్షణ లేదని వైఎస్‌ఆర్‌టీపీ అధినేత వైఎస్ షర్మిల అన్నారు. ప్రజల ప్రాణాలను సీఎం కేసీఆర్ గాలికి వదిలేశారని విమర్శించారు. 420 వాహనాలు ఉంటే తిరిగేవి 100 మాత్రమే అని అన్నారు. వాహనాలకు డ్రైవర్లు లేరని..ఉన్నా జీతాలు ఇవ్వడం లేదని తెలిపారు. 108 వాహనాలు ప్రజల వద్దకు చేరాలంటే సరైన రోడ్లు లేవన్నారు. వైద్యం అందక ప్రాణాలు పోయే పరిస్థితులు వచ్చాయని షర్మిల వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-10-10T17:28:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising