ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అత్యాచారం కేసులో యువకుడికి 10 ఏళ్ల జైలు, జరిమానా

ABN, First Publish Date - 2021-03-03T18:05:38+05:30

పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడిన కేసులో ఓ యువకుడికి పది సంవత్సరాల జైలు, రూ.50 వేలు జరిమానా ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/సైదాబాద్‌: పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడిన కేసులో   ఓ యువకుడికి పది సంవత్సరాల జైలు, రూ.50 వేలు జరిమానా విధిస్తూ మంగళవారం 11వ అదనపు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి తీర్పునిచ్చారు. నల్గొండ జిల్లా చర్లపల్లి బైపా్‌సకు చెందిన మేస్ర్తీ రెవల్ల సతీష్‌(22)   మాదన్నపేట వినాయక్‌ నగర్‌లో నివాసముంటున్నాడు. 2013లో ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మాదన్నపేట పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు.

Updated Date - 2021-03-03T18:05:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising