ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రాన్ని జగన్‌రెడ్డి ఆర్ధికంగా దివాళా తీయించారు: యనమల

ABN, First Publish Date - 2021-07-23T19:23:07+05:30

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్‌రెడ్డి ఆర్ధికంగా దివాళా తీయించారని యనమల రామకృష్ణుడు ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్‌రెడ్డి ఆర్ధికంగా దివాళా తీయించారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ మార్కెట్ లోన్స్ కంటే ఆఫ్ బడ్జెట్ లోన్స్ ఎక్కువగా తీసుకున్నారని విమర్శించారు. బడ్జెట్ అప్పులకు ఆర్టికల్ 293(3) క్రింద కేంద్రం అనుమతి తప్పనిసరి తీసుకోవాలని అన్నారు. గ్యారంటీ అవసరం లేదన్న ప్రభుత్వం ఎస్క్రో ఒప్పందం ఎందుకు చేసుకున్నట్లని ప్రశ్నించారు. పేదలకు సంక్షేమాన్ని చూపి.. వారి నెత్తిన అప్పు భారం పెంచుతారా? అంటూ నిలదీశారు. ఆదాయ మార్గాలు పెంచకుండా అప్పులతో ఎన్నాళ్లు పాలన సాగిస్తారని యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు.

Updated Date - 2021-07-23T19:23:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising