ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీడిమెట్లలో మహిళ మిస్సింగ్.. ఆయనపైనే అనుమానం!

ABN, First Publish Date - 2021-06-01T13:19:40+05:30

ఇంటి నుంచి బయటకు వెళ్లిన మహిళ కనిపించకుండా పోయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ సిటీ/జీడిమెట్ల : ఇంటి నుంచి బయటకు వెళ్లిన మహిళ కనిపించకుండా పోయింది. జగద్గిగుట్ట రోడామేస్త్రినగర్‌-ఏకు చెందిన సయ్యద్‌ జావిద్‌ భార్య ఫర్జానా బేగం(30) సోమవారం ఉదయం 6 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆమె ఆచూకీ లభించకపోవడంతో సోదరుడు అబ్దుల్‌ అజార్‌ జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మహారాష్ట్ర పర్భని జిల్లాకు చెందిన ఆషుపై తమకు అనుమానం ఉంది, అతడి ఫోన్‌ స్విచ్చాఫ్‌ వస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-06-01T13:19:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising