ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్థిక వ్యవస్థ త్వరలో గాడిన పడుతుంది

ABN, First Publish Date - 2021-01-19T07:15:10+05:30

కరోనా కారణంగా మందగించిన మన దేశ ఆర్థిక వ్యవస్థ త్వరలోనే గాడినపడుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రసంగిస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐసీఎస్‌ఐ స్నాతకోత్సవంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

హైదరాబాద్‌ సిటీ, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): కరోనా కారణంగా మందగించిన మన దేశ ఆర్థిక వ్యవస్థ త్వరలోనే గాడినపడుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో కార్పొరేట్‌ రంగం మరింత చొరవ తీసుకోవాల్సిన అవసరముందన్నారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇండియా జాతీయ ఈ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంలో అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఇబ్బందులు పడిన సందర్భంలో దేశం కొంత మేర విజయం సాధించిందన్నారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ నినాదంతో ముందుకెళుతున్న దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడంలో కంపెనీ సెక్రటరీల పాత్ర చాలా కీలకమన్నారు. దుబాయ్‌, అమెరికా, బ్రిటన్‌, సింగపూర్‌లోనూ కార్యకలాపాలను ప్రారంభించిన ఐసీఎ్‌సఐను ఆయన అభినందించారు. ఆన్‌లైన్‌ వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్‌ అలీ, ఐసీఎ్‌సఐ అధ్యక్షుడు అశిశ్‌గార్గ్‌, కార్యదర్శి ఆశి్‌షమోహన్‌, సహకార్యదరద్శి అంకుర్‌ యాదవ్‌తోపాటు కంపెనీ సెక్రటరీ పట్టభద్రులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-19T07:15:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising