ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

HYD : Union Minister ఆదేశించినా ఎవరూ పట్టించుకోరేం..!?

ABN, First Publish Date - 2021-09-03T14:23:32+05:30

వెంటనే మురుగు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ సిటీ/మంగళ్‌హాట్‌ : కేంద్ర సహాయ మంత్రిగా కిషన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన వెంటనే రెడ్‌హిల్స్‌ డివిజన్‌లో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఎంఎన్‌జే కేన్సర్‌ ఆస్పత్రి వద్దకి రాగానే మురుగు నీటి ప్రవాహాన్ని చూసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మురుగు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డీజీఎం, మేనేజర్‌లను స్వయంగా ఆదేశించారు. ఆ సమయంలో హడావిడి చేసిన సదరు అధికారులు మంత్రి వెళ్లిపోగానే పట్టించుకోవడం వదిలేశారు. దీంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది.

Updated Date - 2021-09-03T14:23:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising