ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాతో టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత కన్నుమూత

ABN, First Publish Date - 2021-05-14T18:22:11+05:30

టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు కరోనాతో మృతి చెందారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/ముషీరాబాద్‌ : టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు వెస్లీ కరోనాతో మృతి చెందారు. ఆయన అనారోగ్యంతో బాధపడుతూ గత సోమవారం కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ వచ్చింది. చికిత్స నిమిత్తం ఉప్పల్‌లోని  ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి మృతి చెందారు. ఆయనకు భార్య, కొడుకు  కుమార్తె ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు ఎడ్ల హరిబాబుయాదవ్‌, తదితరులు  వారి కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వెస్లీ అంత్యక్రియలు గురువారం అల్వాల్‌లోని శ్మశాన వాటికలో నిర్వహించారు.

Updated Date - 2021-05-14T18:22:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising