ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇటీవల టీఆర్ఎస్‌లో చేరిన నేత కరోనాతో మృతి

ABN, First Publish Date - 2021-05-07T17:36:07+05:30

25 ఏళ్లు బీజేపీలో పనిచేసిన ఆయన టీఆర్‌ఎస్‌లో ఇటీవల చేరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/యూసు‌ఫ్‌గూడ : కరోనాతో టీఆర్‌ఎస్‌ నాయకుడు మృతి చెందారు. యూసు‌ఫ్‌గూడ బస్తీకి చెందిన మేడికొండ మల్లికార్జున్‌(49) నాగర్జున్‌సాగర్‌ ఉప ఎన్నిక, మునిసిపల్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కొద్ది రోజుల నుంచి అనారోగ్యంగా ఉండడంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మూడు రోజులు ఐసొలేషన్‌లో ఉన్న తర్వాత గాంధీ ఆస్పత్రిలో చేరారు. రెండు రోజుల నుంచి వెంటిలేటర్‌పై చికిత్స పొందారు. పరిస్థితి విషమించడంతో గురువారం మృతి చెందారు. మల్లికార్జున్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన బీజేవైఎంలో పలు స్థాయిల్లో పనిచేశారు. బీజేపీ నగర అధికార ప్రతినిధిగా పనిచేశారు. 25 ఏళ్లు బీజేపీలో పనిచేసిన ఆయన టీఆర్‌ఎస్‌లో ఇటీవల చేరారు. మల్లికార్జున్‌ మృతికి టీఆర్‌ఎస్‌ నాయకుడు రావుల శ్రీధర్‌రెడ్డి, బీజేపీ నాయకుడు కుంబాల గంగరాజు తదితరులు సంతాపం తెలిపారు.

Updated Date - 2021-05-07T17:36:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising