ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాసేపట్లో గవర్నర్‌ను కలువనున్న టీపీసీసీ బృందం

ABN, First Publish Date - 2021-02-26T13:47:07+05:30

రాష్ట్ర గవర్నర్ తమిళిసైతో టీపీసీసీ బృందం ఈరోజు భేటీ కానుంది. ఉదయం 9 గంటలకు గవర్నర్‌ను టీపీసీసీ అధ్యక్షులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ తమిళిసైతో టీపీసీసీ బృందం మరికాసేపట్లో భేటీ కానుంది. ఉదయం 9 గంటలకు గవర్నర్‌ను టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్యెల్యే శ్రీధర్ బాబు, ముఖ్య నేతలు కలువనున్నారు. ఈ సందర్భంగా మంథనిలో హై‌కోర్టు న్యాయవాదుల జంట వామనరావ్, నాగమణిల దారుణ హత్యలపై గవర్నర్‌కు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించాలని కాంగ్రెస్ బృందం కోరనుంది. 

Updated Date - 2021-02-26T13:47:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising