ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

11:30 గంటలకు డీజీపీని కలువనున్న టీపీసీసీ బృందం

ABN, First Publish Date - 2021-02-26T15:34:19+05:30

తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డితో టీపీసీసీ బృందం ఈ రోజు ఉదయం 11:30 గంటలకు భేటీకానుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డితో టీపీసీసీ బృందం ఈ రోజు ఉదయం 11:30 గంటలకు భేటీకానుంది.  ఈ సందర్భంగా మంథనిలో హై‌కోర్టు న్యాయవాదుల జంట వామనరావ్, నాగమణిల దారుణ హత్యలపై సమగ్ర దర్యాప్తునకు డీజీపీకి నేతలు వినతిపత్రం ఇవ్వనున్నారు. అంతకు ముందు ఉదయం ఇదే అంశంపై రాష్ట్ర గవర్నర్ తమిళిసైను కలిసిన టీపీసీసీ నేతలు న్యాయవాదుల జంట హత్యపై సమగ్ర విచారణకు ఆదేశించాలని కోరారు. 

Updated Date - 2021-02-26T15:34:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising