ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశంలో, రాష్ట్రంలో ప్రజల ప్రాణాలకు విలువ లేదు: నిరంజన్

ABN, First Publish Date - 2021-10-07T19:26:38+05:30

దేశంలో, రాష్ట్రంలో ప్రజల ప్రాణాలకు విలువ లేదని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: దేశంలో, రాష్ట్రంలో ప్రజల ప్రాణాలకు విలువ లేదని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ అన్నారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని లఖిమపూర్‌లో రైతులపై బీజేపీ కేంద్ర మంత్రి కొడుకు కార్‌తో తొక్కించి నలుగురు రైతులను చంపేశారని మండిపడ్డారు. నిన్న ఆత్మకూరులో పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి మహిళలు బతుకమ్మ ఆడుతుంటే కారుతో బతుకమ్మలను తొక్కించి అవమాన పరిచారన్నారు. మహిళలంటే టిఆర్ఎస్‌కు అంత అలుసు అయ్యిందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరకాల ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని... అక్కడి సీఐపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరకాల ఘటనపై గవర్నర్ స్పందించి విచారణ జరిపి ఎమ్మెల్యే, సీఐలపైన చర్యలు తీసుకోవాలని నిరంజన్ అన్నారు. 

Updated Date - 2021-10-07T19:26:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising