ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి మల్లారెడ్డి భూకబ్జాపై పోరాటం చేస్తాం: ఉత్తమ్

ABN, First Publish Date - 2021-05-10T16:50:42+05:30

మంత్రి మల్లారెడ్డిపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మంత్రి మల్లారెడ్డిపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. సురారంలో మంత్రి మల్లారెడ్డి ఏడెకరాల చెరువు శికం భూమి ఆక్రమించారని...అందులో మెడికల్ కాలేజ్ నిర్మించారని ఆరోపించారు. అది చెరువు శిఖం అని రెవెన్యూ రికార్డుల్లో ఉందని తెలిపారు. మల్లారెడ్డి  కబ్జాపై ఎన్ఎస్యూఐ విద్యార్థులు ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలుపగా... వారిని అరెస్టు చేసి తప్పుడు కేసులు పెట్టి చర్లపల్లి జైలుకు పంపడం సరికాదన్నారు. పోలీసులు న్యాయంగా చట్టబద్ధంగా వ్యవహరించా సూచించారు. కబ్జాదారుల మాటలు వినొద్దన్నారు. మంత్రి మల్లారెడ్డి భూకబ్జాపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన విద్యార్థులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని ఉత్తమ్ భరోసా ఇచ్చారు. 

Updated Date - 2021-05-10T16:50:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising