ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ బీజేపీ మహిళానేత కన్నుమూత

ABN, First Publish Date - 2021-06-24T17:25:25+05:30

ఆమెకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ సిటీ/చిక్కడపల్లి : గాంధీనగర్‌ డివిజన్‌ ఎస్‌ఆర్‌టీ కాలనీకి చెందిన బీజేపీ సీనియర్‌ నాయకురాలు కె.పద్మమ్మ(65) బుధవారం అనారోగ్యంతో మృతిచెందారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఆమె పలు సమస్యలపై డాక్టర్‌ కె.లక్ష్మణ్‌, మాజీ కార్పొరేటర్‌ టి.శైలజాగోపాల్‌ ఆధ్వర్యంలో పోరాటాలు చేశారు. ఆమె మృతిపట్ల పలువురు నేతలు సంతాపం ప్రకటించారు. బుధవారం సాయంత్రం నారాయణగూడ వైఎంసీఏ సమీపంలో క్రిస్టియన్‌ శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు.



Updated Date - 2021-06-24T17:25:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising