ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ స్పీకర్ Pocharamకు కరోనా పాజిటివ్

ABN, First Publish Date - 2021-11-25T17:04:35+05:30

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కరోనా బారిన పడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. రెగ్యులర్ మెడికల్ టెస్ట్‌లలో భాగంగా నిన్న రాత్రి చేయించిన కోవిడ్ టెస్ట్‌లో తనకు కరోనా పాజిటివ్ అని నమోదు అయినట్లు స్పీకర్ తెలిపారు. ప్రస్తుతం తనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేనప్పటికీ డాక్టర్ల సూచనల మేరకు ఏఐజీ, గచ్చిబౌలి హాస్పిటల్‌లో జాయిన్ అయ్యానని చెప్పారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన, సన్నిహితంగా ఉన్న వారు కోవిడ్ టెస్ట్ చేయించుకుని తగు జాగ్రత్తలతో హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలని స్పీకర్ పోచారం వినతి చేశారు. ఇటీవల పోచారం మనవరాలి పెళ్లికి  ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ హాజరైన విషయం తెలిసిందే. 

Updated Date - 2021-11-25T17:04:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising