ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేవంత్, ఎమ్మెల్యే సండ్రలకు సుప్రీంలో ఊరట

ABN, First Publish Date - 2021-08-25T18:40:37+05:30

ఓటుకు నోటుకు కేసు నుండి తన పేరును తొలగించాలంటూ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ విచారణ వాయిదా పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఓటుకు నోటు కేసులో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యలకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఓటుకు నోటు కేసు ఏసీబీ కోర్టు పరిధిలోకి  రాదంటూ రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్‌ను కొట్టి వేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇదే కేసులో తన పేరును తొలగించాలంటూ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య వేసిన పిటిషన్‌ను తిరస్కరిస్తూ  హైకోర్ట్ ఇచ్చిన ఉత్తర్వులపై కూడా ఉన్నతన్యాయస్థానం స్టే విధించింది. ఈ కేసుకు సంబంధించ తదుపరి విచారణను సుప్రీం కోర్టుకు సెప్టెంబర్ 7కు వాయదా వేసింది.

Updated Date - 2021-08-25T18:40:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising