ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

HYD: తల్లి మందలించిందని కుమారుడి ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-11-16T15:20:34+05:30

తల్లి మందలించిందని కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అమీర్‌పేట ధరంకరం రోడ్డు హరిజన బస్తీలో నివసిస్తున్న అయిలపాటి ఆముదాలుకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/అమీర్‌పేట: తల్లి మందలించిందని కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అమీర్‌పేట ధరంకరం రోడ్డు హరిజన బస్తీలో నివసిస్తున్న అయిలపాటి ఆముదాలుకు ముగ్గురు కుమారులు. రెండో కుమారుడు క్రాంతికుమార్‌(27) ప్రైవేట్‌ ఉద్యోగి. అతడు డ్యూటీకి సరిగా వెళ్లడం లేదు. ఇంట్లో చెప్పకుండా విహారయాత్రలకు వెళ్తున్నాడు. ఫోన్‌ చేసినా ఎత్తడంలేదని తల్లి మందలించింది. కుటుంబ సభ్యులు ఆదివారం అర్ధరాత్రి వరకు సర్దిచెప్పి నిద్రపోయారు. సోమవారం ఉదయం క్రాంతికుమార్‌ ఉరేసుకొని వేలాడుతూ కనిపించాడు. సమీపంలోని ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మృతిచెందాడని నిర్ధారించా రు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

Updated Date - 2021-11-16T15:20:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising