ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్పొరేటర్‌పై మహిళ ఆగ్రహం

ABN, First Publish Date - 2021-05-05T18:07:11+05:30

సీతాఫల్‌మండి డివిజన్‌ ఎరుకల బస్తీలో సమస్యలను పరిష్కరించటంలేదని స్థానిక మహిళ కార్పొరేటర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. మంగళవారం మధ్యాహ్నం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/బౌద్ధనగర్‌: సీతాఫల్‌మండి డివిజన్‌ ఎరుకల బస్తీలో సమస్యలను పరిష్కరించటంలేదని స్థానిక మహిళ కార్పొరేటర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఎరుకల బస్తీకి చెందిన ఓ మహిళ నామాలగుండులోని డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు కార్యాలయానికి వెళ్లి కార్పొరేటర్‌ హేమ గురించి అడిగింది. ఆమె లేరని, ఫోన్‌ చేయాలని సిబ్బంది సూచించారు. ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా కార్పొరేటర్‌ లిఫ్ట్‌ చేయడం లేదని, బస్తీలో మురికినీరు పారుతోందని, మంచినీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని కేకలు వేసింది. ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తుకొస్తారని, సమస్యలను పట్టించుకోవడం లేదని, ఏళ్ల నుంచి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా ఎరుకల బస్తీలో సమస్యలను పట్టించుకునే నాథుడే లేడంటూ అసభ్యంగా మాట్లాడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. 

Updated Date - 2021-05-05T18:07:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising