ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

HYD : ఓ ప్రముఖ హోటల్‌లో Veg Biryani పార్శిల్‌ తీసుకుని.. ఇంటికెళ్లి ఓపెన్ చేయగా.. షాకింగ్ ఘటన..

ABN, First Publish Date - 2021-10-29T14:44:16+05:30

HYD : ఓ ప్రముఖ హోటల్‌లో Veg Biryani పార్శిల్‌ తీసుకుని.. ఇంటికెళ్లి ఓపెన్ చేయగా.. షాకింగ్ ఘటన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ సిటీ/చిక్కడపల్లి : చిక్కడపల్లిలోని ఓ హోటల్‌లో వెజ్‌ బిర్యానీలో బొద్దింక రావడం కలకలం రేపింది. జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు దాడిచేసి హోటల్‌ యాజమాన్యానికి రూ.5వేల జరిమానా విధించారు. చిక్కడపల్లిలోని ఓ హోటల్‌లో శివరామప్రసాద్‌ బిర్యాని పార్శిల్‌ ఆర్డర్‌ చేసి తీసుకువెళ్ళా డు. ఇంటికి వెళ్లి చూసేసరికి అందులో బొద్దింక కనపడింది. వెంటనే సదరు వ్యక్తి జీహెచ్‌ఎంసీ సహాయ ఆరోగ్య అధికారి డా. మైత్రేయికి, చిక్కడపల్లి పోలీసుల కు ఫిర్యాదు చేశారు. డా.మైత్రేయి ఆదేశం మేరకు జీహెచ్‌ఎంసీ సి బ్బంది హోటల్‌ను తనిఖీ చేశారు. పరిశుభ్రతను పాటించకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రూ.5వేలను జరిమానాగా విధించారు.



Updated Date - 2021-10-29T14:44:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising