ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలుగు రాష్ట్రాలకు ఏడుగురు ఐపీఎస్‌ల కేటాయింపు

ABN, First Publish Date - 2021-01-21T00:03:37+05:30

దేశవ్యాప్తంగా 150 మంది ఐపీఎస్‌లకు కేంద్రం పోస్టింగులు ఇచ్చింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు ఏడుగురు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: దేశవ్యాప్తంగా 150 మంది ఐపీఎస్‌లకు కేంద్రం పోస్టింగులు ఇచ్చింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు ఏడుగురు ఐపీఎస్‌లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. తెలంగాణ‌కు న‌లుగురు, ఆంధ్రప్రదేశ్‌కు ముగ్గురు ఐపీఎస్‌లు కేటాయించింది. తెలంగాణకు పరితోష్‌ పంకజ్‌, సిరిశెట్టి సంకీత్‌, పాటిల్‌ కాంతిలాల్‌, అంకిత్‌ కుమార్‌ కేటాయించగా, ఆంధ్రప్రదేశ్‌కు అడ‌హ‌ల్లి, పంక‌జ్ కుమార్, ధీర‌జ్ కునుబిల్లిని కేంద్రం కేటాయించింది.

Updated Date - 2021-01-21T00:03:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising