Telangana: రెండవ రోజు కొనసాగుతున్న మహంకాళి బోనాల జాతర
ABN, First Publish Date - 2021-07-26T15:11:32+05:30
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర రెండవ రోజు కొనసాగుతోంది.
హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర రెండవ రోజు కొనసాగుతోంది. నేడు రంగం కార్యక్రమంలో భాగంగా స్వర్ణలత భవిష్య వాణి వినిపించనున్నారు. జాతరలో భాగంగా పోతరాజుల విన్యాసాలు ఆకట్టుకోనున్నాయి. మరికొద్ది సేపట్లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని అంబారి(ఏనుగు)పై ఊరేగిం జరుగనుంది. అమ్మవారి ఆలయంలో రెండవ రోజు భక్తుల సందడి తగ్గింది.
Updated Date - 2021-07-26T15:11:32+05:30 IST