ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరిన్ని ఏటీఎంలు ఏర్పాటు

ABN, First Publish Date - 2021-08-02T05:23:35+05:30

ఖాతాదారులకు మెరుగైన సేవలందించేందుకు నగరంలో మరిన్ని ఏటీఎం కేంద్రాలను ప్రారంభిస్తామని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రాంతీయ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ అమిత్‌ జింగ్రాన్‌ పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎస్‌బీఐ రీజనల్‌ చీఫ్‌ మేనేజర్‌ అమిత్‌ జింగ్రాన్‌

పద్మారావునగర్‌, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): ఖాతాదారులకు మెరుగైన సేవలందించేందుకు నగరంలో మరిన్ని ఏటీఎం కేంద్రాలను ప్రారంభిస్తామని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రాంతీయ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ అమిత్‌ జింగ్రాన్‌ పేర్కొన్నారు. ఆదివారం పద్మారావునగర్‌లోని శ్రీస్కందగిరి ఆలయ ప్రాంగణంలో ఎస్‌బీఐ ఏటీఎం కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జనరల్‌ మేనేజర్‌ కృష్ణన్‌ శర్మ, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ దేబాశిష్‌ మిశ్రా, రీజనల్‌ మేనేజర్‌ సీవీ రఘురామ్‌, స్కందగిరి ఆలయ మేనేజింగ్‌ ట్రస్టీ కృష్ణన్‌ రాజమణి, పద్మారావునగర్‌ బ్రాంచి చీఫ్‌ మేనేజర్‌ కేఎ్‌సకే కామేశ్వరి పాల్గొన్నారు.

Updated Date - 2021-08-02T05:23:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising