ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్ధరాత్రి ఘోర ప్రమాదం.. సీఐ దంపతులు మృతి

ABN, First Publish Date - 2021-05-08T12:04:56+05:30

అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • రంగారెడ్డిలో ఆగివున్న లారీని ఢీకొన్న కారు
  • దంపతులు మృతి


హైదరాబాద్/రంగారెడ్డి: నగర శివార్లలోని అబ్దుల్లాపూర్‌మెట్‌ దగ్గర అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. దంపతులు సూర్యాపేట నుంచి హైదరాబాద్ తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు సుల్తాన్ బజార్‌కి చెందిన డిటెక్టివ్ ఇన్‎స్పెక్టర్ లక్ష్మణ్, భార్య ఝాన్సీగా పోలీసులు గుర్తించారు.

Updated Date - 2021-05-08T12:04:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising