ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఆర్‌ఎస్‌ నేతలు కొత్త నాటకాలకు తెరతీస్తున్నారు: రేవంత్‌ రెడ్డి

ABN, First Publish Date - 2021-12-22T20:17:20+05:30

పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ ఎంపీలు డ్రామా ఆడారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ ఎంపీలు డ్రామాలాడారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ నేతలు కొత్త నాటకాలకు తెరతీస్తున్నారని ఆరోపించారు. మోదీ నాయకత్వాన్ని సమర్థించడానికే.. పార్లమెంటు సమావేశాలు బహిష్కరించి గ్రామాలకు వెళ్లారని విమర్శించారు. యాసంగి పంటపై స్పష్టత ఇవ్వాలని కోరలేదన్నారు. వానాకాలం పంట కొంటామని కేంద్రం ముందే చెప్పిందన్నారు. ఏప్రిల్‌లో వచ్చే పంట కొనుగోలే రైతుల అసలు సమస్యని వచ్చే పంటను కొంటారో లేదో కనుక్కొలేకపోయారని రేవంత్‌ రెడ్డి విమర్శించారు.

Updated Date - 2021-12-22T20:17:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising