ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోశయ్య పేరు శాశ్వతంగా ఉండేలా నిర్ణయాలు తీసుకోవాలి: రఘువీరారెడ్డి

ABN, First Publish Date - 2021-12-15T19:36:56+05:30

రెండు తెలుగు ప్రభుత్వాలు రోశయ్యను తగిన రీతిలో గౌరవించాలని రఘువీరారెడ్డి కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రెండు తెలుగు ప్రభుత్వాలు రోశయ్యను తగిన రీతిలో గౌరవించాలని, రోశయ్య పేరు శాశ్వతంగా ఉండేలా నిర్ణయాలు తీసుకోవాలని మాజీ మంత్రి రఘువీరారెడ్డి ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి రోశయ్య సంస్మరణ సభ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఏపీలోని ప్రతి మండలాన్ని సందర్శించిన ఏకైక నాయకుడు రోశయ్య మాత్రమేనని కొనియాడారు. ఆర్థికశాఖపై టెంట్ హక్కు రోశయ్యది మాత్రమేనన్నారు. సంయమనం..‌ సమయస్ఫూర్తి ఏ విధంగా ఉండాలనేది నేటి తరం రోశయ్య నుంచి నేర్చుకోవాలన్నారు. కొత్త నాయకులు రోశయ్య  ప్రసంగాల నుంచి స్పూర్తి పొందాలని రఘువీరారెడ్డి ఆకాంక్షించారు.

Updated Date - 2021-12-15T19:36:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising