ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం కొనుగోళ్లపై తేల్చిన కేంద్రం

ABN, First Publish Date - 2021-11-27T03:39:09+05:30

న్యూఢిల్లీ: ధాన్యం కొనుగోళ్లకు కేంద్రం నిరాకరించింది. యాసంగిలో వరి వేయవద్దని తేల్చి చెప్పింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ధాన్యం కొనుగోళ్లకు కేంద్రం నిరాకరించింది. యాసంగిలో వరి వేయవద్దని తేల్చి చెప్పింది. తెలంగాణ మంత్రులు కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌తో సమావేశమై గంటకుపైగా చర్చించారు. కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని ఆశించామని అయితే కేంద్ర నిర్ణయం తమను నిరాశపరిచిందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. 



Updated Date - 2021-11-27T03:39:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising