ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాఠశాలకు జీహెచ్‌ఎంసీ లక్ష జరిమానా

ABN, First Publish Date - 2021-11-09T14:44:20+05:30

సైదాబాద్‌ ప్రధాన రహదారిపై ఉన్న సక్సెస్‌ పాఠశాల భవనానికి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ సిటీ/సైదాబాద్‌ : నిబంధనలకు విరుద్ధంగా ప్రకటన బోర్డు ఏర్పాటు చేసిన స్కూల్‌కు జీహెచ్‌ఎంసీ గురువారం లక్ష రూపాయల జరిమానా విధించింది. సైదాబాద్‌ ప్రధాన రహదారిపై ఉన్న సక్సెస్‌ పాఠశాల భవనానికి నిర్వాహకులు విద్యుత్‌ లైట్లతో పెద్ద బోర్డు ఏర్పాటు చేశారు. దీంతో జీహెచ్‌ఎంసీ విజిలెన్స్‌ అధికారులు ఈ మేరకు జరిమానా విధిస్తూ నోటీసులు జారీ చేశారు. 

Updated Date - 2021-11-09T14:44:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising