ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా సోకిన గర్భిణి ప్రాణం కాపాడిన నిమ్స్ వైద్యులు!

ABN, First Publish Date - 2021-05-06T14:23:23+05:30

కరోనాతోపాటు గుండె వైఫల్యం చెందే దశలో ఉన్న నిండు గర్భిణి/..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/రాంగోపాల్‌ పేట్‌ : కరోనాతోపాటు గుండె వైఫల్యం చెందే దశలో ఉన్న నిండు గర్భిణి(28), ఆమెకు పుట్టిన బిడ్డకు కృత్రిమ శ్వాసనందించి ఇద్దరి ప్రాణాలను కిమ్స్‌ వైద్యులు కాపాడారు. కిమ్స్‌ ఆస్పత్రిలో చేరిన హైదరాబాద్‌కు చెందిన నిండు గర్భిణి(28)ని పరీక్షించిన వైద్యులు ఆమె గుండె ఆగిపోయే  స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. ముందస్తు చికిత్స ప్రారంభించే ప్రయత్నం చేసినప్పటికీ కడుపులోని పిండాన్ని కూడా ప్రమాదంలో పడేసింది. క్లిష్టమైన ఈ కేసులో త్రీడీ మ్యాపింగ్‌ ద్వారా గుండె సమస్యను నియంత్రించారు. సీనియర్‌ కార్డియాలజిస్ట్‌, ఎలక్ర్టోఫిజియాలజీ డివిజన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బి.హయగ్రీవ రావు, ప్రసూతి వైద్యురాలు వసుంధర నేతృత్వంలో సిజేరియన్‌ చేసి తల్లీబిడ్డలను కాపాడారు.

Updated Date - 2021-05-06T14:23:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising