ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్ సర్కార్, GHMC, రాంకీ సంస్థకు NGT నోటీసులు

ABN, First Publish Date - 2021-09-09T17:55:29+05:30

జవహర్ నగర్‌ డంపింగ్ యార్డు కాలుష్యంపై ఎన్‌జీటీ విచారణ నిర్వహించింది. డంపింగ్ యార్డును అక్కడ నుంచి తరలించాలని స్థానికులు పిటిషన్ దాఖలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : జవహర్ నగర్‌ డంపింగ్ యార్డు కాలుష్యంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) విచారణ నిర్వహించింది. డంపింగ్ యార్డును అక్కడ నుంచి తరలించాలని స్థానికులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన ఎన్‌జీటీ.. తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ, రాంకీ సంస్థకు నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 4కల్లా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. కాలుష్యంపై నివేదిక ఇవ్వాలని తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డుకు ఎన్‌జీటీ ఆదేశాలు జారీ చేశారు. తదుపరి విచారణను అక్టోబర్ 8కి వాయిదా వేసింది.

Updated Date - 2021-09-09T17:55:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising