ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దండోరా వేసి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన Motkupalli

ABN, First Publish Date - 2021-07-23T19:11:46+05:30

బీజేపీకి గుడ్‌బై చెప్పిన మోత్కుపల్లి నరసింహులు త్వరలో టీఆర్ఎస్‌లో చేరనున్నట్లు సమాచారం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: బీజేపీకి గుడ్‌బై చెప్పిన మోత్కుపల్లి నరసింహులు త్వరలో టీఆర్ఎస్‌లో చేరనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో దండోరా వేసి మరీ కేసీఆర్‌కు మోత్కుపల్లి కృతజ్ఞతలు తెలిపారు. దళిత బంధు రాష్ట్రమంతా కేసీఆర్ అమలు చేస్తారన్న విశ్వాసంతోనే బీజేపీకి రాజీనామా చేసినట్లు చెప్పారు. దళితులకు ఆర్థిక, సామజిక భద్రతను కల్పించిన మొనగాడు కేసీఆర్ అని కొనియాడారు. బీజేపీకి సాయం చేద్దామని పోతే తననే బంధించే ప్రయత్నం చేశారన్నారు. బీజేపీలో దళితులు లేని సమయంలో కాషాయకండువా కప్పుకున్న దైర్యవంతుడినని...తన భవిష్యత్తుపై కాలమే సమాధానం చెబుతుందని మోత్కుపల్లి నరసింహులు తెలిపారు. 

Updated Date - 2021-07-23T19:11:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising