ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రీన్‌చాలెంజ్‌లో మొక్క నాటిన కిన్నెర కళాకారుడు మొగులయ్య

ABN, First Publish Date - 2021-09-16T15:28:28+05:30

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతో్‌షకుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా బుధవారం సైదాబాద్‌ సింగరేణి కాలనీలో 12 మెట్ల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/సైదాబాద్‌: రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతో్‌షకుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా బుధవారం సైదాబాద్‌ సింగరేణి కాలనీలో 12 మెట్ల కిన్నెర వాయిద్య కళాకారుడు దర్శనం మొగులయ్య తన నివాసం వద్ద మొక్కలు నాటారు. గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, పాట రూపంలో కిన్నెర వాయిద్యంతో అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.

Updated Date - 2021-09-16T15:28:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising