ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంత పెద్ద విగ్రహం దేశంలో ఎక్కడ లేదు: ఎమ్మెల్సీ వాణి దేవి

ABN, First Publish Date - 2021-12-23T17:31:40+05:30

పీవీ నరసింహరావును జాతి రత్నంగా పిలుస్తున్నామని ఎమ్మెల్సీ వాణి దేవి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: పీవీ నరసింహరావును జాతి రత్నంగా పిలుస్తున్నామని ఎమ్మెల్సీ వాణి దేవి అన్నారు. పీవీ వర్ధంతి సందర్భంగా పీవీ ఘాట్ దగ్గర ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పీవీ శత జయంతి ఉత్సవాలు తెలంగాణ ప్రభుత్వం ఘనతంగా నిర్వహించిందన్నారు. ఇంత పెద్ద విగ్రహం దేశంలో ఎక్కడ లేదన్నారు. పీవీ తన విఘ్నతతో దేశంలో ఎన్నో సంస్కరణలు చేశారన్నారు. ఎన్నో ఉపన్యాసాలు, కవితలు పీవీ మీద వస్తున్నాయని, ప్రమాదం అంచున ఉన్న భారత దేశాన్ని తన ఆలోచనతో ఆర్థికంగా గట్టెకించిన ఘనత పీవీదేనని వాణి దేవి కొనియాడారు.

Updated Date - 2021-12-23T17:31:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising