ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు పోరాటం మోదీ మెడలు వంచింది: సీతక్క

ABN, First Publish Date - 2021-11-28T20:26:13+05:30

రైతు పోరాటం ప్రధానమంత్రి నరేంద్రమోదీ మెడలు వంచిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రైతు పోరాటం ప్రధానమంత్రి నరేంద్రమోదీ మెడలు వంచిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ఇందిరాపార్క్ దగ్గర కాంగ్రెస్ చేపట్టిన దీక్ష రెండోరోజు ఆదివారం కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల పోరాటానికి కేసీఆర్ మద్దతివ్వలేదన్నారు. రైతు మరణాలకు అసెంబ్లీలో కూడా సంతాపం తెలుపలేదన్నారు. మిల్లర్లను ఎందుకు మందలించడం లేదని ప్రశ్నించారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై వరి వద్దంటున్నాయని, మోదీ వ్యతిరేక ఓట్లను ఎంఐఎం నేత ఓవైసీ చీల్చి బీజేపీకి సాయం చేస్తున్నారని సీతక్క విమర్శించారు.

Updated Date - 2021-11-28T20:26:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising