ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంగీత దర్శకుడిపై MLA ఫిర్యాదు

ABN, First Publish Date - 2021-12-19T15:52:21+05:30

భక్తి పాటను ఐటం పాటగా మార్చి పాడిన సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజా సింగ్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌కు ఫిర్యాదు చేశారు. భక్తి పాటను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ: భక్తి పాటను ఐటం పాటగా మార్చి పాడిన సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజా సింగ్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌కు ఫిర్యాదు చేశారు. భక్తి పాటను ఐటం సాంగ్‌ రూపంలో పాడి హిందువుల మనోభావాలను ఆయన దెబ్బ తీశారని.. హిందూ సమాజానికి ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. హిందూ దేవుళ్లను చిన్న చూపు చూడటం కొందరికి అలవాటుగా మారిందని.. డబ్బు సంపాదన కోసం కొందరు హిందూ దేవుళ్లను అవమానిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వాఖ్యలను మరొకరు చేయకుండా దేవీశ్రీ ప్రసాద్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీని కోరారు. 

Updated Date - 2021-12-19T15:52:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising