ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా, బ్లాక్ ఫంగస్‌పై మంత్రి హరీష్ సమీక్ష

ABN, First Publish Date - 2021-05-18T17:00:14+05:30

కరోనా, బ్లాక్ పంగస్‌‌పై మంత్రి హరీష్ రావు, సీఎస్ సోమేశ్ కుమార్ బిఆర్కే భవన్‌లో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కరోనా, బ్లాక్ పంగస్‌‌పై మంత్రి హరీష్ రావు, సీఎస్ సోమేశ్ కుమార్ బిఆర్కే భవన్‌లో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటు, ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించడంపై సమావేశంలో చర్చించనున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులు అధిక ఫీజులు వసూలు చేయడంపై దృష్టి సారించారు. రాష్ట్రానికి రావాల్సిన వ్యాక్సిన్‌పై ఉత్పత్తి కంపెనీలతో మరోసారి చర్చలు జరపాలని నిర్ణయించారు. ఆర్టీసీ, సింగరేణి, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఆర్మీ ఆసుపత్రులను కోవిడ్ హాస్పిటల్స్‌గా మార్చడం, కరోనా విషయంలో తీసుకోవాల్సిన ఇతరత్రా అంశాలపై చర్చించే అవకాశం ఉంది. 

Updated Date - 2021-05-18T17:00:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising