ప్రగతిభవన్కు బయల్దేరిన మంత్రి హరీష్
ABN, First Publish Date - 2021-03-06T15:43:19+05:30
ఆర్థికశాఖ మంత్రి హరీష్రావు శనివారం ఉదయం ప్రగతిభవన్కు బయలుదేరి వెళ్లారు.
హైదరాబాద్: ఆర్థికశాఖ మంత్రి హరీష్రావు శనివారం ఉదయం ప్రగతిభవన్కు బయలుదేరి వెళ్లారు. ఈరోజు బడ్జెట్పై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. అసెంబ్లీ సమావేశాలపై తేదీలను సీఎం ఖరారు చేయనున్నారు. సమీక్షకు మంత్రి హరీష్రావుతో పాటు సీఎస్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శితో పాటు ఆయా శాఖల అధికారులు హాజరుకానున్నారు.
Updated Date - 2021-03-06T15:43:19+05:30 IST