ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మేడ్చల్ డ్రగ్ కేసు: ప్రధాన నిందితుడు కోర్టులో లొంగుబాటు

ABN, First Publish Date - 2021-11-10T15:35:43+05:30

మేడ్చల్ డ్రగ్ కేసులో ప్రధాన నిందితుడు సుకేష్ రెడ్డి అలియాస్ ఎస్కే రెడ్డి కోర్టులో లొంగిపోయాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మేడ్చల్ డ్రగ్ కేసులో ప్రధాన నిందితుడు సుకేష్ రెడ్డి అలియాస్ ఎస్కే రెడ్డి కోర్టులో లొంగిపోయాడు. మేడ్చల్‌లో రెండు కోట్ల విలువైన 4.92 కిలోల మెఫిడ్రిన్ డ్రగ్స్‌ను పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. కాగా ఈ కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు సుకేశ్ రెడ్డి బుధవారం ఎల్బీనగర్ కోర్టులో లొంగిపోయాడు. వెంటనే ఎక్సైజ్ పోలీసులు  నిందితుడిని కస్డడీలోకి తీసుకున్నారు. 

Updated Date - 2021-11-10T15:35:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising