Medak: కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్న టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు
ABN, First Publish Date - 2021-12-14T13:59:50+05:30
జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.
మెదక్: జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. టీఆర్ఎస్ అభ్యర్థి యాదవరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్ధి నిర్మలా జగ్గారెడ్డి కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. బ్యాలెట్ బాక్సులు తెరిచి చెల్లీ, చెల్లని ఓట్లను సిబ్బంది వేర్వేరుగా కట్టలు కడుతున్నారు. లెక్కింపు ప్రక్రియను ఎన్నికల పరిశీలకుడు వీరభద్రయ్య, కలెక్టర్ హరీష్ పర్యవేక్షిస్తున్నారు.
Updated Date - 2021-12-14T13:59:50+05:30 IST