ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెల్లార్‌ గుంతలోపడి వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2021-04-12T06:51:47+05:30

నీటితో నిండిన సెల్లార్‌ గుంతలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పంజాగుట్ట, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): నీటితో నిండిన సెల్లార్‌ గుంతలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. తమిళనాడు రాష్ట్రం, తిరువల్లూరుకు చెందిన పి. కుమారస్వామి(32) ఉపాధి నిమిత్తం పదేళ్ల క్రితం నగరానికి వచ్చాడు. అమీర్‌పేట బాయిస్‌ హాస్టల్‌లో ఉంటూ స్థానికంగాగల చందన బ్రదర్స్‌లో హెల్పర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి అప్పుడప్పుడు ఫిట్స్‌ వచ్చేవి. ఆదివారం విధులకు వెళ్లాడు. అమీర్‌పేట ప్రధాన రహదారిలోగల సితార హోటల్‌ పక్కన నీటితో నిండిన సెల్లార్‌ గుంతలోపడి మృతి చెందాడు. షోరూమ్‌ బిల్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌ మృతుడి సోదరుడు మోహన్‌కుమార్‌, పంజాగుట్ట పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మోహన్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  


Updated Date - 2021-04-12T06:51:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising