మహాత్మా ఫూలేకు దాసోజు శ్రవణ్ అక్షరాంజలి
ABN, First Publish Date - 2021-04-11T19:51:38+05:30
మహాత్మా జ్యోతిరావు ఫూలే 194వ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. పలువురు రాజకీయ, ప్రజాసంఘాల నాయకులు
ఇంటర్నెట్ డెస్క్: మహాత్మా జ్యోతిరావు ఫూలే 194వ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. పలువురు రాజకీయ, ప్రజాసంఘాల నాయకులు ఆయన విగ్రహాలకు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ట్విటర్ వేదికగా ఫూలే సేవలను స్మరించుకున్నారు. సంఘ సంస్కర్తగా, చింతనాపరుడిగా విశేష సేవలందించిన మహాత్మునికి అక్షరాంజలి ఘటిస్తున్నానంటూ ట్వీట్ చేశారు.
Updated Date - 2021-04-11T19:51:38+05:30 IST