ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

HYD : లేడీ డాక్టర్ మృతి.. కాలనీవాసుల్లో కలవరం..

ABN, First Publish Date - 2021-09-06T15:01:23+05:30

పది రోజులుగా ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొంది సురక్షితంగా బయటపడ్డారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ సిటీ/పేట్‌బషీరాబాద్‌ : డెంగీ వ్యాధి బారిన పడి ఓ వైద్యురాలు మృతి చెందింది. జీడిమెట్ల డివిజన్‌ మీనాక్షీ కాలనీకి చెందిన డాక్టర్‌ అర్పితారెడ్డి (32)కి వారం రోజుల క్రితం జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు డెంగీగా నిర్ధారించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. అదే కాలనీకి చెందిన జార్సీరాణి డెంగీతో పది రోజులుగా ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొంది సురక్షితంగా బయటపడ్డారు. మరో మహిళ సౌమ్య అత్యవసర వైద్య చికిత్స పొందుతున్నారు. ఒకే కాలనీకి చెందిన ముగ్గురు వేర్వేరు కుటుంబాల మహిళలు డెంగీ బారిన పడడం, ఒకరు మృతి చెందడంతో మీనాక్షీ కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-09-06T15:01:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising