ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళ గర్భాశయం నుంచి నాలుగు కిలోల కణితి తొలగింపు

ABN, First Publish Date - 2021-04-12T06:53:40+05:30

మోతీనగర్‌లోని సన్‌రిడ్జ్‌ ఆస్పత్రిలో మహిళకు అరుదైన శస్త్ర చికిత్స చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణానగర్‌, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): మోతీనగర్‌లోని సన్‌రిడ్జ్‌ ఆస్పత్రిలో మహిళకు అరుదైన శస్త్ర చికిత్స చేశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు పరీక్షలు చేయగా గర్భాశయంలో ఫైబ్రాయిడ్‌ ఉన్నట్లు గుర్తించి ఆదివారం శస్త్రచికిత్స చేసి నాలుగు కిలోల బరువున్న కణితి తొలగించారు. ఆమె ప్రస్తుతం ఆరోగ్యంగా ఉందని వైద్యులు తెలిపారు. డాక్టర్లు ఎం. స్మిత, డి. సురే్‌షబాబు ఆధ్వర్యలో శస్త్రచికిత్స జరిగింది. 

Updated Date - 2021-04-12T06:53:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising