ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణాలో విచిత్రమైన పరిస్థితి ఉంది: కోదండరెడ్డి

ABN, First Publish Date - 2021-12-06T20:15:37+05:30

వానాకాలం పంట కోయక ముందే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు చేయాలని కోదండరెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: వానాకాలం పంట కోయక ముందే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు చేయాలని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో కోతలు కోసి 50 రోజులు అవుతోందని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు ప్రణాలికలు చేయలేదని, తెలంగాణాలో విచిత్రమైన పరిస్థితి నెలకొందన్నారు. పార్లమెంట్, రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీలు గందరగోళం చేశారని.. మిగిలిన దాన్యం కొనుగోళ్లపై రైతులకు ఎటువంటి హామీలు ఇవ్వలేదని విమర్శించారు. ఇప్పుడు కేంద్రం కొనుగొలు చేయడం లేదంటున్నారని, చివరికి ధాన్యాన్ని దళారులకు అమ్మేలా చేశారని కోదండరెడ్డి దుయ్యబట్టారు. 

Updated Date - 2021-12-06T20:15:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising