ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీ వెళ్లి తేల్చుకొస్తానన్న కేసీఆర్ ఏం చేశారు?: కోదండరాం

ABN, First Publish Date - 2021-11-28T20:53:41+05:30

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం తీవ్ర విమర్శలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై  తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి రైతుకు పట్టిన పెద్ద చీడగా మారారన్నారు. ఢిల్లీ వెళ్లి తేల్చుకొస్తానన్న సీఎం కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు. ఢిల్లీలో ఏం జరిగిందో ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. ముఖ్యమంత్రి భరతం పట్టేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారన్నారు. రైతులు ఏ పంట వేయాలో చెప్పలేని అసమర్థ ప్రభుత్వమని దుయ్యబట్టారు. కేసీఆర్ రైతు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, రైతుల కోసం ఎంతవరకైనా పోరాడుతామని కోదండరాం స్పష్టం చేశారు.

Updated Date - 2021-11-28T20:53:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising