ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాతో పెట్టుకోవద్దు

ABN, First Publish Date - 2021-04-21T07:38:52+05:30

కర్ఫ్యూ సందర్భంగా బోయిన్‌పల్లిలో వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులకు ఓ తండ్రీ కొడుకులు షాక్‌ ఇచ్చారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షాక్‌ ఇచ్చిన తండ్రీ కొడుకులు 


బోయినపల్లి, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): కర్ఫ్యూ సందర్భంగా బోయిన్‌పల్లిలో వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులకు ఓ తండ్రీ కొడుకులు షాక్‌ ఇచ్చారు. కర్ఫ్యూ సమయంలో బైకుపై వెళ్తున్న వారిని ఆపిన పోలీసులు ప్రశ్నించారు. తాము తండ్రీ కొడుకులమని, కొవిడ్‌ పేషెంట్లమని చెప్పారు. నిజం చెప్పండని గద్దించగా, రిపోర్టులు చూపెట్టారు. పోలీసులు వెంటనే వారిని వదిలేసి తమ చేతులను శానిటైజ్‌ చేసుకున్నారు. పాజిటివ్‌ వచ్చిన వారు రోడ్లపై తిరగొద్దని పోలీసులు సూచిస్తున్నారు. 

Updated Date - 2021-04-21T07:38:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising