ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సివిల్‌ జడ్జి జ్యోత్స్నకు సన్మానం

ABN, First Publish Date - 2021-08-02T05:22:04+05:30

హైకోర్టు తాజాగా విడుదల చేసిన ఫలితాల్లో సివిల్‌ జడ్జిగా ఎంపికయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పద్మారావునగర్‌, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): బన్సీలాల్‌పేట్‌ డివిజన్‌ గాంధీనగర్‌ కాలనీకి చెందిన గుంటి శంకర్‌రావు కుమార్తె జ్యోత్స్న బీటెక్‌ పూర్తి చేసి కొంతకాలం ప్రైవేట్‌ ఉద్యోగం చేశారు. హైకోర్టు తాజాగా విడుదల చేసిన ఫలితాల్లో సివిల్‌ జడ్జిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆదివారం ఆమెను న్యాయవాదులు డి.ప్రవీణ్‌ కుమార్‌, గుంటి మల్లిఖార్జున్‌, బీజేపీ నాయకులు రాజశేఖర్‌రెడ్డి, వై.శ్రీనివాస్‌, శివరామకృష్ణ, సురేష్‌ కుమార్‌, పులి భాస్కర్‌, నర్సింగ్‌రావు, సురేష్‌ సన్మానించారు.  

Updated Date - 2021-08-02T05:22:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising